రంగారెడ్డి జిల్లా నేతలు కేటీఆర్‌తో భేటీ

by  |
రంగారెడ్డి జిల్లా నేతలు కేటీఆర్‌తో భేటీ
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మంత్రి కేటీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ప్రగతి భవనంలో వారు కేటీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌లు మనోహర్ రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed