- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: ముస్లీం సోదరీ, సోదరులందరికీ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజలకు ఆనందాలను తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ముస్లీంలందరూ రంజాన్ పండగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రతలు తీసుకుంటూ రంజాన్ వేడుకను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
Next Story