తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు రూ. 20 కోట్ల విరాళం

by  |
తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు రూ. 20 కోట్ల విరాళం
X

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధులకు భారీ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ. 10 కోట్ల చొప్పున రూ. 20 కోట్ల విరాళం అందజేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నేరుగా సీఎంలను కలిసే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా నగదును బదిలీ చేశారు.

tags;ramoji rao,donates,20 crore,two states,fight coronavirus

Next Story