- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధులకు భారీ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ. 10 కోట్ల చొప్పున రూ. 20 కోట్ల విరాళం అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నేరుగా సీఎంలను కలిసే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ ద్వారా నగదును బదిలీ చేశారు.
tags;ramoji rao,donates,20 crore,two states,fight coronavirus
Next Story