- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనాపై పోరాటానికి రాంకీ గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ పండ్కు రూ. 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన రాంకీ ఎండీ, సీఈవో ఎం. గౌతంరెడ్డి, శరణ్ చెక్కును అందజేశారు. అదేవిధంగా రూ. 2 కోట్ల విలువైన పీపీఈ కిట్లను కూడా అందించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… కరోనాపై పోరాటంలో అందరం ఏకతాటిపై రావాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
Tags: corona, ramky group, donate, ap cm relief fund
Next Story