రాంకీ గ్రూప్ రూ.5 కోట్ల భారీ విరాళం

by  |
రాంకీ గ్రూప్ రూ.5 కోట్ల భారీ విరాళం
X

కరోనాపై పోరాటానికి రాంకీ గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ పండ్‌కు రూ. 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన రాంకీ ఎండీ, సీఈవో ఎం. గౌతంరెడ్డి, శరణ్ చెక్కును అందజేశారు. అదేవిధంగా రూ. 2 కోట్ల విలువైన పీపీఈ కిట్లను కూడా అందించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… కరోనాపై పోరాటంలో అందరం ఏకతాటిపై రావాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

Tags: corona, ramky group, donate, ap cm relief fund


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed