- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ ఈసారి పోలీసు నిఘా నీడన సాగింది. కరోనా నేపథ్యంలో ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలకు ప్రభుత్వం అనుమతించలేదు. ఇందులో భాగంగానే సోమవారం మసీదులు, ఈద్గా వద్ద పెద్దఎత్తున పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలను ఇళ్లలోనే నిర్వహించుకున్నారు. దీంతో రంజాన్ పండుగ కళ తప్పింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
Next Story