మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో ర్యాలీ…

by  |
మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో ర్యాలీ…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గడ్చిరోలి జిల్లా భామ్రఘడ్ తాలుకా ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రజలు మావోయిస్టలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.



Next Story

Most Viewed