- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గడ్చిరోలి జిల్లా భామ్రఘడ్ తాలుకా ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రజలు మావోయిస్టలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Next Story