- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: ఎన్సీబీ విచారణలో డ్రగ్స్ చాట్ పై రకుల్ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో డ్రగ్స్ చాట్ చేసిన విషయాన్ని ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ సేవించారన్న వార్తలను ఆమె ఖండించినట్టు సమాచారం. తనకు అలాంటి అలవాటు లేదని ఆమె స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక డ్రగ్స్ సరఫరా చేసే వారితో తనకు ఎలాంటి లింకులు లేవని వివరణ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రకుల్ ప్రీత్ ను విచారించిన అనంతరం మరికొందరిని ఎన్సీబీ విచారించింది. దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను సుదీర్ఘంగా ఏడు గంటల పాటు ప్రశ్నించింది. పలు అంశాలపై ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇక దీపికా పదుకొనే, శ్రద్దాకపూర్, సారా అలీఖాన్ లతో పాటు మరికొందరికి సమన్లను పంపింది.
Next Story