- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువతి మరణించింది. మృతురాలు వంగూరు మండలం డిండి చింతపల్లికి చెందిన రక్షిత (22)గా గుర్తించారు. సిడ్నీలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రక్షిత ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదువుతోందని సమాచారం. మృతురాలి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వెంకట్ రెడ్డిగా తెలుస్తోంది. విషయం తెలియడంతో యువతి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story