ఎమ్మెల్సీకి ఎంపీపీ రాఖీ

by  |
ఎమ్మెల్సీకి ఎంపీపీ రాఖీ
X

దిశ, కల్వకుర్తి: రాఖీ పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి తన నివాసంలో అమనగల్లు మండల ఎంపీపీ అనితవిజయ్ రాఖీ కట్టారు. అనంతరం ఆమెకు ఎమ్మెల్సీ స్వీట్లు తినిపించి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య రాఖీ పండుగను జరుపుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed