- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: అక్కన్నపేట మండలం రాజ్ తండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ గుగులోతు నర్సింహులు విగ్రహానికి తన అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబు సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమికి రాఖీ కడుతున్నట్లు తెలిపారు. 2014లో ఛత్తీస్ఘడ్లో నక్సలైట్ల మందు పాతరకు తమ అన్న బలయ్యాడని వారు కన్నీరుమున్నీరయ్యారు.
Next Story