జవాన్ విగ్రహానికి రాఖీ

by  |
జవాన్ విగ్రహానికి రాఖీ
X

దిశ, హుస్నాబాద్: అక్కన్నపేట మండలం రాజ్ తండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ గుగులోతు నర్సింహులు విగ్రహానికి తన అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబు సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమికి రాఖీ కడుతున్నట్లు తెలిపారు. 2014లో ఛత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్ల మందు పాతరకు తమ అన్న బలయ్యాడని వారు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story

Most Viewed