- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పోలీస్ శాఖలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు రోస్టర్ విధానం అమలు చేయటంలో అన్యాయానికి గురిచేయడం సరైంది కాదని గిరిజన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ అన్నారు. గిరిజన అధికారులని చిన్న చూపుతో చూస్తూ ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఉద్దేశపూర్వకంగా గిరిజనులకు లూప్లైన్లో పోస్టింగ్ ఇస్తున్నారని.. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పోలీసు శాఖ పోస్టింగ్ల విషయంలో రాజకీయ నాయకుల జోక్యంతో కేటాయింపులు చేయటం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటన్నారు.
Next Story