- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండు వేవ్లతో రాష్ట్రాలు సరైన పాఠాలు నేర్చుకున్నాయని, సాధ్యమైనంత త్వరగా కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా.. ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగతున్నాయి. వారం రోజులుగా 40 వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇది మూడో వేవ్కు సంకేతమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Next Story