బ్రేకింగ్.. రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్చిన కేంద్రం

by  |
khel-ratna
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడాకారులకు అందించే రాజీవ్ ఖేల్‌రత్న పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ పేరుతో ప్రదానం చేయనున్నారు. అయితే, పౌరుల నుంచి వచ్చిన వినతుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పేరు మారుస్తూ ప్రధాని మోడీ ట్వి్ట్టర్‌లో తెలిపారు.



Next Story

Most Viewed