- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: బాన్సువాడ ఆర్డీవోగా పని చేసి ఇటివల బోధన్ కు బదిలీ అయిన కె. రాజేశ్వర్ సోమవారం భాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయం అధికారులు, డివిజనల్ తహసీల్దార్లు స్వాగతం పలికారు. రాజేశ్వర్ గతంలో బోధన్ లో తహసీల్దార్ గా పనిచేశారు. బోధన్ నుంచి కోటగిరి తహసీల్దార్ గా వెళ్లి అక్కడి నుంచి బాన్సువాడ ఆర్డీవోగా పదోన్నతి పొందారు. అక్కడ మూడు సంవత్సరాలపాటు పని చేసిన తరువాత బోధన్ కు ఆర్డీవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని, అందరి సహయ సహకారాలు కావాలని రాజేశ్వర్ కోరారు.
Next Story