- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్ సీఎంకు కరోనా..
<p>దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా నిబంధనల ప్రకారం.. గెహ్లట్ హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. అలాగే ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా నిబంధనల ప్రకారం.. గెహ్లట్ హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. అలాగే ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
कोविड टेस्ट करवाने पर आज मेरी रिपोर्ट भी पॉजिटिव आई है। मुझे किसी तरह के लक्षण नहीं हैं और मैं ठीक महसूस कर रहा हूं। कोविड प्रोटोकॉल का पालन करते हुए मैं आइसोलेशन में रहकर ही कार्य जारी रखूंगा।
— Ashok Gehlot (@ashokgehlot51) April 29, 2021
Next Story






