- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకుని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్రాష్ట్రం దత్తునగర్కు చెందిన హర్జీ రామ్(48) బతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లాకు వచ్చి జీవనం సాగిస్తున్నాడు.
మండంలోని మద్దులపల్లి గ్రామ శివారులో రాత్రి సూర్యాపేట ప్రధాన రవాదారి వెంబడి హర్జీ రామ్ తల్లంపాడు వైపునకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు.
Next Story