- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వేములవాడ : కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందర్శనను నిరాకరించిన విషయం తెలిసిందే. కానీ, అర్చకులు మాత్రం రోజువారీగా నిర్వహించే కార్యకలాపాలను కొవిడ్ నిబంధనల మధ్య పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లింగార్చన కార్యాక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని అద్దాల మండపంలో అర్చకుల వేదా మంత్రోచ్చరణల మధ్య లింగార్చనను వైభవంగా నిర్వహించారు.
Next Story