- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నివర్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ బృందాలు చేరుకుంటున్నాయి. కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. చిత్తూరు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
Next Story