- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకు వేసవి తాపానికి గురైన ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, అరకు, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట, రాజాం, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని రైతాంగం వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.
Next Story