- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా ఐపీఎల్ ఆటల నుంచి తప్పుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా ప్రకటించాడు. రైనా తప్పుకున్నట్లు సీఎస్కే జట్టు కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలో రైనాకు, రైనా కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని సీఎస్కే జట్టు ట్విట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ జట్టుకు చెందిన పదిమంది క్రికెటర్లకు కరోనా సోకింది. తాజాగా రైనా కూడా తప్పుకోవడంతో సీఎస్కే జట్టుకు షాక్ మీద షాక్ తగిలినట్లయ్యింది.
Next Story