- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. దిల్ సుఖ్ నగర్లోని అపార్ట్ మెంట్లో ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లో వెళ్తే….నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిల్సుక్ నగర్లోని సాహితీ అపార్ట్ మెంట్ లోని సెల్లార్లోకి వాన నీరు చేరింది. కాగా ఆ నీటిలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం అధికారులు సెల్లార్లోని నీటిని మోటర్లతో తోడేసీ బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Next Story