- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అమరావతి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వల్ల రాగల మూడు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాలలో వర్షలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్రలో కూడా ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్గా ఉండాలని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.
Next Story