- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్టేషన్ ఘన్పూర్: ప్రమోషన్ తీసుకునేలోపే ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన స్టేషన్ ఘన్పూర్లో వెలుగుచూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రియాజ్ అహ్మద్కు ఏఎస్ఐగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. ఇదే క్రమంలో హైదరాబాద్లో 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. శిక్షణాంతరం హైదరాబాద్ నుంచి స్వస్థలమైన హన్మకొండకు బయల్దేరిన రియాజ్ను మృత్యువు కబలించింది. సరిగ్గా ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగాల బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
Next Story