కరోనా ఎఫెక్ట్.. రైల్వే ఫ్లాట్‌‌ ఫాం టిక్కెట్ ధర పెంపు

by Shamantha N |

<p>కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న రూ. 10ను రూ.50కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఈ ధరలు అమల్లోకి వస్తాయి. రైల్వే‌ఫ్లాట్ ఫాంలపై రద్దీ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. Tags: railway plot pharm price increase, rs10 to 50, railway board</p>

కరోనా ఎఫెక్ట్.. రైల్వే ఫ్లాట్‌‌ ఫాం టిక్కెట్ ధర పెంపు
X

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న రూ. 10ను రూ.50కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఈ ధరలు అమల్లోకి వస్తాయి. రైల్వే‌ఫ్లాట్ ఫాంలపై రద్దీ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Tags: railway plot pharm price increase, rs10 to 50, railway board

Next Story