- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ప్లాట్ ఫాం టికెట్ ధరలను రైల్వే శాఖ పెంచింది. ప్లాట్ ఫాం టికెట్ పై రూ. 20 పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.10గా ఉన్న ప్లాట్ ఫాం ధర రూ.30 కానుంది. పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలపై అన్ని జోన్లకు ఆదేశాలు వెళ్లాయి. పెంచిన ధరలను వెంటనే అమలులోకి తీసుకు రావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవల ప్లాట్ ఫాం టికెట్ ధరలపై రైల్వే బోర్డు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story