దేశం మొత్తం అస్సాంతో ఉంది: రాహుల్ గాంధీ

by  |
దేశం మొత్తం అస్సాంతో ఉంది: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంతో మొత్తం అస్సాంతో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వరదల కారణంగా అస్సాం అతలాకుతలాం అవుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. అస్సాం తీవ్రమైన వరద పరిస్థితిని ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఈ ప్రకృత్తి విపత్తును రాష్ట్ర ప్రజలు అధిగమిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, వరదలతో బాధపడుతున్న వారికి సాధ్యమైనంత సహాయం అందించాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed