- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంతో మొత్తం అస్సాంతో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వరదల కారణంగా అస్సాం అతలాకుతలాం అవుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. అస్సాం తీవ్రమైన వరద పరిస్థితిని ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఈ ప్రకృత్తి విపత్తును రాష్ట్ర ప్రజలు అధిగమిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, వరదలతో బాధపడుతున్న వారికి సాధ్యమైనంత సహాయం అందించాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
Next Story