- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: పెరిగిన ఇందన ధరలు, పెగాసెస్ స్పైవేర్, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 5న ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు జరిగిన తోపులాటలో తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి కాలు విరిగింది. శనివారం జరిగిన మీటింగ్ లో శివసేనా రెడ్డి సిమెంట్ పట్టీతో హాజరవగా అది చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ అల్లవారుని రాహుల్ అడిగి తెలుసుకన్నారు. పోలీసుల తీరుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని శివసేన కి రాహుల్ మాట ఇచ్చారు. అంతేకాకుండా చికిత్సకయ్యే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
Next Story