- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పంజాబ్ నుంచి ‘ఖేతీ బచావో’ పేరిట యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మోగా జిల్లా బధ్ని కల్నాన్ నుంచి సీఎం అమరీందర్ సింగ్తో కలిసి యాత్రను చేపట్టారు. 50కిలోమీటర్ల మేర యాత్ర సాగిన అనంతరం జత్పురాలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ఖేతీ బచావో యాత్ర మూడురోజుల పాటు సాగనుంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.
Next Story