- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడే అవకాశం తనకు దక్కలేదని సింధియా వాపోయినట్టు కొన్ని రిపోర్టులు వచ్చాయి. వాటిని రాహుల్ గాంధీ తిప్పికొడుతూ.. ‘మా ఇంట్లోకి ఏ టైంలోనైనా వచ్చే స్వేచ్ఛ ఉన్న ఏకైక వ్యక్తి జ్యోతిరాదిత్య సింధియా. కాలేజీ రోజుల నుంచి అతను నాతో ఉన్నాడు’ అని అన్నారు.
Tags: jyotiraditya scindia, rahul gandhi, congress, bjp, join
Next Story