- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రైతులపై దాడి కోసమే మోడీ ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. జవాన్లు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపార వేత్తల ముందు తలదించుతానని మోడీ బహిరంగంగా చెబుతారు కానీ.. ఇంటికి వెళ్లాక అంబానీ, అదానీ కోసమే పనిచేస్తారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో అకస్మాత్తుగా లాక్డౌన్ విధించి కార్మికులందరినీ బీహార్కు పంపారన్నారు. శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన హిసువాలో సభలో పాల్గొని మాట్లాడారు.
Next Story