- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. పార్టీ అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసులు అందాయని తెలిపారు. అయితే తానేనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని, అయితే అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా వెల్లడించానని ఆయన చెప్పారు.
Next Story