- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎయిర్పోర్టుకు రఘురామకృష్ణంరాజు బయలుదేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారంరోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు.
సుప్రీంకోర్టు కండీషనల్ బెయిల్ ఇవ్వడంతో.. రఘురామకృష్ణంరాజును నేరుగా ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Next Story