- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హజీపూర్ కేసులో నిందితుడు దోషి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష పడటంలో ప్రతిఒక్కరి కృషి మరువలేనిదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. నిందితుడికి 90రోజుల్లో శిక్ష పడేలా చేశామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 143 కేసుల్లో నిందితులకు ఉరిశిక్షలు పడ్డాయని తెలిపారు. 2 కేసుల్లో ఇదరికి ఉరిశిక్ష ఖరారయ్యిందన్నారు. 4 కేసుల్లో జీవితకాలం శిక్ష ఖరారయ్యిందని తెలిపారు. హైకోర్టులో హజీపూర్ కేసును అన్ని విధాలుగా ఎదుర్కొంటామన్నారు.
Next Story