- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుల సౌకర్యార్థం ఈనెల 15నుంచి 24వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 9న ఉదయం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అక్టోబరు 8 నుంచి 31 వరకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను బుధవారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లను అందుబాటులో ఉంచారు.
Next Story