- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు మూసివేసిన క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని సంబంధిత అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లోని క్వారంటైన్ సెంటర్ను కలెక్టర్ శ్వేతా మహంతి సందర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని, కంటైన్మెంట్ కేంద్రాలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Next Story