- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకర్గం షాపూర్నగర్లో కొండ చిలువ సంచారం కలకలం రేపింది. బుధవారం ఉదయం స్థానిక హమాలీ అడ్డాలో కొండ చిలువ ప్రత్యక్షమైంది. పనుల కోసం అడ్డా మీదకు వచ్చిన హామాలీలు భారీ ఆకారంలో ఉన్న కొండచిలువను చూసి భయాందోళనతో పరుగులు పెట్టారు. వెంటనే జీడిమెట్ల సీఐ బాలరాజుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్నేక్ సొసైటీ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాగ్రత్తగా కొండ చిలువను ఓ సంచిలో బంధించి సంబంధిత అధికారులకు అప్పగించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story