- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆకలేసిందని మేకను మింగిన కొండచిలువ ఆ తర్వాత ఆగమాగం అయింది. మనుషులనే మింగేసే కొండచిలువ ఆదమరిచి నిద్రపోతుంది. కానీ, ఓ మేకను జనారణ్యంలో మింగి ఎక్కడికి పోవాలో తెలియక.. ముందుకు కదల్లేక నానా అవస్థలు పడిండి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలోని సిహారీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
సిహారీ గ్రామంలో ఓ కొండచిలువ ఆకలితో పెద్ద మేకను మింగేసింది. ఆ తర్వాత ఎక్కడికి కదల్లేక నానా తంటాలు పడింది. ఇది గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎట్టకేలకు కొండచిలువను ట్రాక్టర్లో ఎక్కింటి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Next Story