- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ ప్లేయర్ పూసర్ల వెంకట సింధు శుక్రవారం దర్శించుకున్నారు. అర్చకులు సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సింధు దేశ ప్రధానితో సహా పలువురు ప్రముఖులను కలుసుకున్నాక తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువ క్రీడాకారుల కోసం అకాడమీ ప్రారంభిస్తానని తెలిపారు. […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ ప్లేయర్ పూసర్ల వెంకట సింధు శుక్రవారం దర్శించుకున్నారు. అర్చకులు సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సింధు దేశ ప్రధానితో సహా పలువురు ప్రముఖులను కలుసుకున్నాక తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువ క్రీడాకారుల కోసం అకాడమీ ప్రారంభిస్తానని తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సింధు సూచించారు.
Next Story






