- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : టోక్యో ఒలింపిక్స్లో పీవీ సింధు పోరాడి ఓడింది. బ్మాడ్మింటన్ సెమీస్లో చైనా ప్లేయర్ తైజుయింగ్ చేతిలో వరుసగా రెండు సెట్లు కోల్పోయింది. తొలిసెట్లో 18-21, రెండో సెట్లో12-21 తేడాతో ప్రపంచ చాంపియన్ చేతిలో మరోసారి పోరాడి ఓడింది మన తెలుగుతేజం. తొలి సెట్లో ఆధిక్యం కనబరిచిన సింధు, రెండో సెట్లో ముందు నుంచి తడబడింది. వరుసగా రెండు సెట్లు కోల్పోవడంతో సింధు బంగారు పతకం ఆశలు గల్లంతయ్యాయి. కాగా, రేపు సాయంత్రం5 గంటలకు కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్ లో జియావోతో పీవీ సింధు తలపడనుంది.
Next Story