- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్పై మందడం గ్రామానికి చెందిన పూర్ణచందర్ రావు దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పూర్ణచందర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఎంపీ మీద దాడికి యత్నించడానికి గల కారణాలు ఇంకా వెలువడలేదు.
Next Story