- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు ఎంపీపై దాడికి యత్నం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్పై మందడం గ్రామానికి చెందిన పూర్ణచందర్ రావు దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పూర్ణచందర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఎంపీ మీద దాడికి యత్నించడానికి గల కారణాలు ఇంకా వెలువడలేదు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్పై మందడం గ్రామానికి చెందిన పూర్ణచందర్ రావు దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పూర్ణచందర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఎంపీ మీద దాడికి యత్నించడానికి గల కారణాలు ఇంకా వెలువడలేదు.
Next Story






