- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గం లిస్ట్ విడుదల చేశారు. ఈ జాబితాలో ఏపీ బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. దీనిపై స్పందించిన పురంధేశ్వరి… జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిఒక బాధ్యత అని భావిస్తున్నాను అన్నారు. దక్షిణాదిలో బీజేపీ ఉనికి ఉంది.. దానిని మరింత బలోపేతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రైతు బిల్లులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. భవిష్యత్తులో పొత్తుల విషయంపై భవిష్యత్తే తేలుస్తుంది అంటూ సమాధానమిచ్చారు.ఏపీ పరిణామాలు, సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి మారలేదని స్పష్టం చేశారు. రాజధాని విషయం కోర్టులో ఉందని, న్యాయస్థానమే నిర్ణయిస్తుందని దగ్గుబాటి పురంధేశ్వరి తేల్చి చెప్పారు.
Next Story