స్పిన్నర్ ధాటికి చేతులెత్తేసిన మయాంక్

by  |
స్పిన్నర్ ధాటికి చేతులెత్తేసిన మయాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ ఆరో మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో బెంగళూరు చాలెంజర్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్ నిలకడగా రాణిస్తున్న సమయంలో స్పిన్నర్ చాహల్.. మయాంక్ అగర్వాల్ వికెట్ తీశాడు. 57 పరుగుల వద్ద మయాంక్ (26) ఔట్ అయ్యాడు. మొన్నటి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడిన మయాంక్ ఈ రోజు 26 పరుగులకే ఔట్ అవ్వడం పంజాబ్ అభిమానులను నిరాశకు గురిచేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ ఉన్నారు.



Next Story

Most Viewed