నేటి నుంచి పల్స్ పోలియో

by  |
నేటి నుంచి పల్స్ పోలియో
X

దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 3 వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేండ్ల లోపు పిల్లలు ఉన్నారు. వీరికి రాష్ట్రంలో 23,331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు పంపిణీ చేయనున్నారు.


Next Story

Most Viewed