- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 3 వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేండ్ల లోపు పిల్లలు ఉన్నారు. వీరికి రాష్ట్రంలో 23,331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు పంపిణీ చేయనున్నారు.
Next Story