- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్ మండలం పూలిమడి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అయ్యప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప ఆలయ నిర్మాణానికి పూనుకోవడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహకరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
Next Story