- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 18 వ వార్డ్ లో గత రెండు మూడు రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో చౌటుప్పల్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ తోనా లేక ఎవరైనా మందు పెట్టరా అని స్థానికులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒకటి రెండు కోళ్లు చనిపోయాయనీ… మంగళవారం ఒక్క రోజే సుమారు 30 కోళ్లు చనిపోయాయని హనుమాన్నగర్కు చెందిన స్థానిక మహిళ ఒకరు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక వెటర్నరీ వైద్యులు డాక్టర్ పృధ్విరాజ్, డాక్టర్ శ్రవణ్ చనిపోయిన కోళ్ళకు పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి కావొద్దని సూచించారు.
Next Story