- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిది, మహాబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ తన దాతృత్వం చాటుకున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఆసుపత్రిలో గర్భిణి మహిళకు ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్ తన దాతృత్వాన్ని చాటారు. తనది కూడా ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం కావడంతో తక్షణమే ఆయన రక్తదానం చేశారు. గర్భిణి మహిళకు రక్తదానం చేసిన శర్మన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story