'రేపు మేం నిరసన తెలియజేస్తం'

by  |
రేపు మేం నిరసన తెలియజేస్తం
X

దిశ, వెబ్ డెస్క్: సీపీఎం పార్టీ ఓ ప్రకటన చేసింది. రేపు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలపనున్నట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయంటూ మండిపడుతున్న సీపీఎం ఆ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నది.

Next Story