- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శేరిలింగంపల్లి: ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా, అందులో అనధికారిక కార్యక్రమాలు చేపట్టినా సహించేది లేదని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. చందానగర్ పరిధిలోని సర్వే నెంబర్ 27లో శ్మశానవాటిక కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి, అందులో పశువుల పాక నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు శుక్రవారం సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య అందులో ఉన్న పశువుల పాకను, చుట్టూ ఉన్న గోడను కూల్చివేశారు.
Next Story