- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులను వెలువరించింది. అడిషనల్ డీజీలుగా ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజీపీ హోదాలో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్గా గోపీకృష్ణ, ఏసీబీ డీజీగా పూర్ణచందర్రావుకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్ణచందర్రావుకు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, గోపీకృష్ణకు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Next Story