- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలోని వివాదాస్పద సర్వే నంబర్ 540 గుర్రంపోడులో వున్న భూములను టీజేఎస్ పార్టీ అదినేత, ప్రోఫెసర్ కోదండ రామ్ పరిశీలించారు. కొద్ది కాలంగా గిరిజనులు ఈ భూమి పై పోరాటం చేస్తున్నారని ,పట్టా వున్న భూములు కబ్జాకు గురి అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పేద గిరిజనుల భూములను కబ్జా చేయటమే కాకుండా రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు.గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా వుంటానని అన్నారు.
Next Story